At Korukollu Kranti High School, a tribute to the teachers

floods in andhrapradesh

కొరుకొల్లు క్రాంతి హై స్కూల్ లో, ఉపాధ్యాయులకు సన్మానం

kranti school

తేది: 5-9-22, సాయంత్రం గం 3.30 లకు, కొరుకొల్లు క్రాంతి హై స్కూల్ లో, కలిదిండి మండలం మానవత సంస్థ ఆధ్వర్యంలో, గోదావరి సత్యనారాయణ గారు అధ్యక్షులు, పెటేటి వివేకానంద గారు చైర్మన్, మారుబోయిన మాధవరావు గారు కార్యదర్శి, చన్నంశెట్టి కృష్ణ గారు ట్రజరర్ సమక్షములో, టీచర్స్ డే సందర్భంగా K.శ్రీనివాసరావు గారు మరియు D.అమృతయ్య లకు సన్మాన కార్యక్రమం జరుగుతుంది.

కావున సభ్యులు అందరూ తప్పక పాల్గొన వల్సిందిగా మనవి.







BPKNEWS Like Share Subscribe for Latest Updates












Post a Comment

Previous Post Next Post