కేంద్ర మంత్రి శ్రీ నితిన్ గడ్కారీ గారు మరియు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో జరిగిన కార్యక్రమం

BPKNEWS నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో ఈరోజు విజయవాడ ఇందిరా మైదానంలో జరిగిన కార్యక్రమం లో అతిరథ మహారదులు కేంద్ర మంత్రి శ్రీ నితిన్ గడ్కారీ గారు మరియు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఆర్కే రోజా గారు
ఈరోజు విజయవాడ ఇందిరా మైదానంలో 
కేంద్ర రవాణా మరియు ట్రాన్స్పోర్ట్ శాఖా మాత్యులు శ్రీ నితిన్ గడ్కరీ గారి అధ్యక్షతన మరియు మన రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా పాల్గొన్న
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆర్కే రోజా గారు ప్రత్యేక ఆహ్వానం మేరకు పాల్గొన్నారు.


ఈరోజు మన రాష్ట్రం లో 1380 కి.మీ పొడవు కల రూ.21,559.00 కోట్ల రూపాయలతో నిర్మించనున్న 51 జాతీయ రహదారులకు శంఖుస్థాపన చేస్తూ జాతి అంకితం చేస్తున్న ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం లో పాల్గొన్నారు.
ఇదే కార్యక్రమం లో మన జాతీయ రహదారి సమస్యలను వారి ముందు ఉంచి చిరకాలంగా తీరకుండా ఉన్న ఈ సమస్యలను శాశ్వత పరిష్కారం కింద పరిష్కరించడానికి తగు చర్యలు తీసుకోవాలని కోరారు.









Like 👌 Share 🤳 Subscribe 👍. Provides political information on the channel.





Visit Government Jobs
Visit Bank Jobs
Visit Engineering Jobs
Visit Railway Jobs
Visit Latest Notifications
Visit Upcoming Notifications





donation

Comments

Popular Posts