మార్కెట్ యార్డు చైర్మన్ పీఎస్ ప్రద్యుమ్న ఐఏఎస్‌ని కలిశారు

BPKNEWS

భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ గారి సూచన మేరకు మార్కెట్ యార్డ్ చైర్మన్ తిరుమాని ఏడుకొండలు గారు ఈ రోజు P.S.Pradyumna IAS (Commissioner Agriculture Marketing and MD MARKFED).  గారిని కలిసి మార్కెట్ యార్డ్ సమస్యలను పరిష్కరించమని వినతి పత్రం సమర్పించడం జరిగింది. 


P.S.Pradyumna IAS సానుకూలంగా వినతి పత్రం తీసుకుని తగు చర్యలు త్వరగా తీసుకుంటానని హామీ ఇచ్చారు. 



మార్కెట్ యార్డ్ అభివృద్ధి కోసం చైర్మన్ తిరుమాని ఏడుకొండలు గారు అవిరామ కృషి చేస్తున్నారు.  

శాసనసభ్యులు గ్రంధి శ్రీనివాస్ గారు భీమవరం నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధికి  అనేక కార్యక్రమాలు చేస్తున్నారు.
 











Visit Government Jobs
Visit Bank Jobs
Visit Engineering Jobs
Visit Railway Jobs
Visit Latest Notifications
Visit Upcoming Notifications





donation

Comments

Popular Posts