పెన్షన్ల పంపిణీపై సీఎస్ సమీక్ష
AP: పెన్షన్ల పంపిణీపై జిల్లా కలెక్టర్లతో CS నీరబ్ కుమార్ ప్రసాద్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
జులై ఒకటో తేదీన ఉదయం 6 నుంచి పెన్షన్ల పంపిణీ మొదలు పెట్టాలని ఆదేశించారు.
సచివాలయం ఉద్యోగులు ఇంటింటికీ వెళ్లి పెన్షన్ పంపిణీ చేయాలని స్పష్టం చేశారు.
ఒక్కొక్క ఉద్యోగికి 50 ఇళ్లు కేటాయించాం.
అదనంగా ఉద్యోగులు అవసరమైతే ప్రభుత్వ ఉద్యోగులను మాత్రమే వినియోగించాలని క్లారిటీ ఇచ్చారు.