భీమవరం: 271 అర్జీలు స్వీకరణ.. కలెక్టర్
ప్రజా సమస్య పశ్చిమ గోదావరి, భీమవరం: 271 అర్జీలు స్వీకరణ.. కలెక్టర్
భీమవరం పట్టణంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం పీజీఆర్ఎస్ కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పాల్గొని అర్జీలను స్వీకరించారు.
అనంతరం మాట్లాడుతూ నేటి పీజీఆర్కు 271 అర్జీలు వచ్చాయని తెలిపారు.
వాటిని సంబంధిత అధికారులు పంపించి త్వరగతిన పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటానన్నారు.
ఈ కార్యక్రమంలో జేసీ తదితరులు పాల్గొన్నారు.
Tags
collector