నూజివీడు రైల్వే స్టేషన్‌లో భారత ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడుకు రాష్ట్ర డీజీపీ గౌతం సవాంగ్ వీడ్కోలు పలికారు.

BPKNEWS

 కృష్ణాజిల్లాలో మూడు రోజుల పర్యటన ముగించుకొని బుధవారం ఉదయం 6 గంటలకు నూజివీడు రైల్వే స్టేషన్ నుండి ప్రత్యేక రైలులో విశాఖపట్టణం బయల్దేరిన  భారత ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు కి నూజివీడు రైల్వే స్టేషన్ లో వీడ్కోలు పలికిన  రాష్ట్ర డిజిపి గౌతమ్ సవాంగ్ IPS.





కృష్ణాజిల్లా నూజివీడు


భారత ఉపరాష్ట్రపతి గౌరవనీయులు శ్రీ ఎం. వెంకయ్య నాయుడు గారి కృష్ణా జిల్లా పర్యటనలో భాగంగా, ఉపరాష్ట్రపతి గారు రైలు మార్గం గుండా విశాఖపట్నం వెళ్లేందుకు హనుమాన్ జంక్షన్ లోని నూజివీడు రైల్వే స్టేషన్ వద్దకు చేరుకోగా, ఉప రాష్ట్రపతి గారికి, రాష్ట్ర డీజీపీ శ్రీ గౌతమ్ సవాంగ్ ఐపీఎస్ గారు, ఏలూరు రేంజ్ డిఐజి శ్రీ కె.వి మోహన్ రావు ఐపీఎస్ గారు, రాష్ట్ర దేవాదాయ శాఖా మాత్యులు శ్రీ వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, కృష్ణా జిల్లా కలెక్టర్ శ్రీ జె. నివాస్ గారు, కృష్ణా జిల్లా ఎస్పీ శ్రీ సిద్ధార్థ కౌశల్ గారలు పుష్పగుచ్ఛాలు అందజేసారు.


 ముందుగా కృష్ణా జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఐపీఎస్ గారు, వెంకయ్య నాయుడు గారి బందోబస్తు సందర్భంగా, ఎటువంటి అవాంతరాలు ఇబ్బందులు తలెత్తకుండా జిల్లాలోని పోలీసు సిబ్బంది అధికారులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి, మునుపటి రోజు నుండే రూట్ బందోబస్తు పాయింట్ల వద్ద సిబ్బందిని నియమించి, బందోబస్తు ఏర్పాట్లను ఎస్పీ గారు స్వయంగా సమీక్షించారు


ఈ బందోబస్తు కార్యక్రమంలో ట్రైనీ ఐపీఎస్ జగదీష్ అడహల్లి గారు, AR అడిషనల్ ఎస్పీ SVD ప్రసాద్ గారు, స్పెషల్ బ్రాంచ్ డిఎస్పి ధర్మేంద్ర గారు, జిల్లాలోని డిఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు.








Like 👌 
Share 🤳 
Subscribe 👍. 

 Provides political information on the channel.

****************************************************

Follow Us on

Website : https://www.bpknews.online

Youtube Facebook Twitter Pinterest : BPKNEWS

Forms : https://bit.ly/bpknewsforms

Blogger : bpknewsofficial

****************************************************















Visit Government Jobs
Visit Bank Jobs
Visit Engineering Jobs
Visit Railway Jobs
Visit Latest Notifications
Visit Upcoming Notifications





Comments

Popular Posts